సిగాచి పరిశ్రమ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలి: హరీష్ రావు

Harish Rao comments Congress Govt

హైదరాబాద్: రియాక్టర్ పేలుడులో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేలుడులో ఎంతమంది చనిపోయారో క్లారిటి ఇవ్వాలని అన్నారు. ప్రమాదంపై న్యాయ విచారణ (judicial inquiry) జరపాలని డిమాండ్ చేశారు. పాశమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగే బాంబు పేలుడు ఇది మూడో ఘటన అని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *