యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గూడెంలో అర్థరాత్రి ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తగలబడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే యజమాని అప్రమత్రం కావడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది.…
Read More

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గూడెంలో అర్థరాత్రి ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తగలబడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే యజమాని అప్రమత్రం కావడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది.…
Read More
మలేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. తీరప్రాంత రాష్ట్ర రాజధాని కోటా కినాబాలుకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని…
Read More
Inter Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.57 లక్షల…
Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘AA22’ (వర్కింగ్ టైటిల్) గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో…
Read More
నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖాట్మండ్కు వెళ్తున్న బస్సు ధాడింగ్ దగ్గర నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా 18 మంది చనిపోయారు. సోమవారం…
Read Moreనవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాడింగ్ జిల్లాలో ఓ బస్సు నదిలో పడిపోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు…
Read Moreనవతెలంగాణ-హైదరాబాద్ : మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా భారీగా ఫైటర్ జెట్లు మోహరిస్తోంది. ఎఫ్-16, ఎఫ్-22 రాప్టర్లు…
Read Moreనవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో AIADMK చీఫ్ పళనిస్వామి హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,000 సాయం అందిస్తామన్నారు. మహిళలతో…
Read Moreనవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల లడ్డూ వివాదం మళ్లీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు…
Read Moreనవతెలంగాణ-హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులో పడింది.…
Read More