పసుపుబోర్డు సాధించిన నిజామాబాద్ రైతులు: బండి సంజయ్

Nizamabad achieved yellow board

హైదరాబాద్: ఎంతో పోరాటం చేసి నిజామాబాద్ పసుపుబోర్డు సాధించిందని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. పసుపుబోర్డు (yellow board) సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు తెలియజేశారు. పసుపుబోర్డు ఇచ్చిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, బిజెపికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *