Sirimalli

My WordPress Blog

తెలంగాణ శుభారంభం

నగరంలోని గచ్చిబౌలిలో గల జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న 72వ మహిళల సీనియర్‌ నేషనల్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది.

Read More

ప్రిక్వార్టర్స్‌కు తరుణ్‌

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాదీ షట్లర్‌ తరుణ్‌ మన్నెపల్లి తొలి విఘ్నాన్ని అధిగమించి ప్రిక్వార్టర్స్‌ చేరాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తరుణ్‌..…

Read More

3,300 విమానాలకు డిమాండ్‌

రెండేండ్లకొకసారి హైదరాబాద్‌లో జరిగే విమానాల పండుగ అంగరంగవైభవంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

Read More

దూరదృష్టితో బడ్జెట్‌ ఉండాలి

రాబోయే బడ్జెట్‌ తప్పనిసరిగా దూరదృష్టి కలిగిన లక్ష్యాలతో ఉండాలని, వాటి సాధనకు బాటలు వేసేదిగా నిలువాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌…

Read More

బడిలో బోధనేది?

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచడం, ఉపాధ్యాయులను ఆధునిక బోధనా పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యత కావాలి. అయితే తెలంగాణ విద్యా శాఖ ఇటీవలి…

Read More

పెన్షనర్ల కన్నీటి వేదన

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందిన తర్వాత పొందే ఆర్థిక ప్రయోజనాలతో పిల్లల పెండ్లిళ్లు, గృహ నిర్మాణం లాంటివి పూర్తి చేస్తామని అనుకుంటారు. మూడు, నాలుగు…

Read More

అధికారపక్షంలో అయోమయం

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌ నాలుగు మున్సిపాలిటీల్లోనూ…

Read More

ఏపీలో కూటమి ఎమ్మెల్యేపై లైంగికదాడి ఆరోపణలు

ఏపీలోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే తనపై లైంగిక దాడి చేయడంతో పాటు ఐదుసార్లు అబార్షన్‌ చేయించారని ఓ…

Read More

23 నుంచి ఆన్‌లైన్‌లో ఎడ్‌సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

రెండేండ్ల బీఈడీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చే నెల 20న విడుదల కానున్నది. ఈ క్రమంలో ఎడ్‌సెట్‌ కమిటీ సమావేశాన్ని బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని…

Read More

ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్‌

ఆల్‌ ఇండియా డెమెక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (ఐద్వా) జాతీయ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్‌ ఎన్నికయ్యారు. 14వ జాతీయ మహాసభలు బుధవారం…

Read More