Sirimalli

My WordPress Blog

జాతీయాంశాలపై విభేదాలకు తావు లేదు.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

వికసిత్‌ భారత్‌, స్వదేశీ ప్రచారంతోపాటు జాతీయ భద్రత కోసం పార్లమెంట్‌ సభ్యులంతా ఐక్యంగా నిలబడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈ అంశాలన్నీ రాజకీయ విభేదాలకు అతీతమైనవని…

Read More

‘విమానం ఫిట్‌గా ఉంటే గ్రౌండ్‌ ఎందుకు చేస్తాం?’

అజిత్‌ పవార్‌ మరణానికి కారణమైన వీఎస్‌ఆర్‌ సంస్థకు చెందిన లియర్‌ జెట్‌-45 విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని వీఎస్‌ఆర్‌ యజమాని వీకే సింగ్‌ స్పష్టం చేశారు.…

Read More

మెడికల్‌ పీజీ తుది మెరిట్‌ లిస్టు విడుదల

2025-26 విద్యాసంవత్సరానికి మెడికల్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ కోటాలో భాగంగా ఇన్‌ సర్వీస్‌ క్యాటగిరీకి సంబంధించి ఫైనల్‌ మెరిట్‌ లిస్టును కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విడుదల చేసింది.

Read More

12 నుంచి ఐసెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్‌ నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 6న విడుదల కానున్నది. ఈ క్రమంలో బుధవారం మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి…

Read More

కంటోన్మెంట్‌ విలీనానికి లక్ష సంతకాలు.. తొలి సంతకం చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డును బల్దియాలో విలీన అంశాన్నీ రాజకీయ డ్రామాగా మార్చి ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ మండిపడ్డారు. ‘విలీన అంశం…

Read More

యూజీసీ కొత్త రూల్స్‌ ఉపసంహరించాలి

యూజీసీ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులు, అగ్ర కులాల సభ్యులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో విద్యార్థుల…

Read More

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కె ట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. భారత్‌-ఈయూ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో మదుపరుల్లో ఉత్తేజాన్ని నింపింది.

Read More

అంచెలంచెలుగా ఎదిగారు.. అజిత్‌ పవార్‌ మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా అజిత్‌ పవార్‌…

Read More

అనిల్‌ అంబానీ-ఈడీ కేసు 

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ సంస్థలపై చేస్తున్న మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మరో రూ.1,885 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌…

Read More

ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో వ్యవస్థాపకుల నుంచి, 270 మంది ఐఏఎస్‌ల దాకా..!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఢిల్లీ(ఐఐటీ-ఢిల్లీ)కి చెందిన దాదాపు 10,000 మంది పూర్వ విద్యార్థులు బ్యాంకింగ్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో వ్యవస్థాపకుల…

Read More