Sirimalli

My WordPress Blog

కదం తొక్కిన కరెంటోళ్లు.. డిస్కమ్‌ యాజమాన్యం మొండి వైఖరిపై జేఏసీల మహాధర్నా

టీజీఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఉద్యోగులు కదం తొక్కారు. డిస్కమ్‌ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. టీఈఈజేఏసీ , టీజీపీఈజేఏసీలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం…

Read More

సర్కార్‌ చేతిలో ఈసీ తోలుబొమ్మ.. షెడ్యూల్‌కు, నోటిఫికేషన్‌కు మధ్య గడువు ఏది?

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తోలుబొమ్మలా మారిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌ విమర్శించారు. షెడ్యూల్‌కు, నోటిఫికేషన్‌కు మధ్య ఒక రోజు కూడా గడువు…

Read More

బస్తీమే గులాల్‌.. రెండేండ్ల రేవంత్‌ సర్కార్‌ వైఫల్యాలే ఎజెండాగా ముందుకు

కాంగ్రెస్‌ సర్కార్‌ ‘పుర’పోరు సైరన్‌కు బీఆర్‌ఎస్‌ బస్తీమే గులాల్‌ అంటున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో బల్దియాలో జయకేతనం ఎగురవేస్తామనే ధీమాతో కార్యాచరణ రూపొందించుకున్నది.…

Read More

కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ర్టాన్ని దోచేస్తరు.. ఎన్నికల భయంతోనే శిలాఫలకాలు వేస్తున్నరు

కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే రాష్ర్టాన్నే దోచేస్తారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌, భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి బండా ప్రకాశ్‌ అన్నారు. బుధవారం భూపాలపల్లిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా…

Read More

బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు.. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి వలసలు

మున్సిపల్‌ ఎన్నికల వేళ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులు బుధవారం బీఆర్‌ఎస్‌లో భారీ గా చేరారు. జనగామలో బీజేపీకి చెందిన ఉలిగిల్ల…

Read More

‘పద్మా’లపె చిందులు దేనికి?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటి పర్యవసానం తెలిసి మాట్లాడారా..లేదా…

Read More

మున్సి‘పోల్స్‌’ షెడ్యూల్‌ అప్రజాస్వామికం.. నామినేషన్లకు 4 రోజులేనా?

మున్సిపల్‌ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించిందని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ…

Read More

తొలిరోజు 902 నామినేషన్లు.. కాంగ్రెస్‌ 382, బీఆర్‌ఎస్‌ 258, బీజేపీ నుంచి 169 దాఖలు

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా మోగడంతో తొలిరోజే నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) 2026 మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసిన…

Read More

బీజేపీ విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యం

రాష్ట్రంలో మతతత్వ బీజేపీ పార్టీ విస్తరణను ఎక్కడికక్కడ అడ్డుకోవడమే సీపీఎం లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో…

Read More

అజిత్‌ పవార్‌ దుర్మరణం.. బారామతిలో కుప్పకూలిన ప్రైవేట్‌ విమానం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ (66) దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం పుణె జిల్లాలోని బారామతిలో కుప్పకూలింది. ఈ…

Read More