Sirimalli

My WordPress Blog

Bhumana Karunakar Reddy: మరోసారి బీసీఐ విచారణకు అయినా సిద్ధం.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే దాడులు..

Bhumana Karunakar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దాడులు అన్నీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపించారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన…

Read More

Tvk Vijay : వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్

దళపతి విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్. విజయ్ 69వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ…

Read More

Nani-Sujith: నాని సరసన పూజా హెగ్డే.. ఫస్ట్ టైమ్ ఫ్రెష్ జోడి

నేచురల్ స్టార్ నాని వరుస హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి…

Read More

జస్ట్ రూ.15 వేలకే.. 6.75 ఇంచుల HD+ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో ఫిబ్రవరి 10న OPPO K14x 5G లాంచ్

OPPO K14x 5G: OPPO K-సిరీస్‌కు సంబంధించిన ఒక టీజర్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా OPPO తన కొత్త K-సిరీస్ మిడ్‌రేంజ్…

Read More

Jogi Ramesh: హైకోర్టులో జోగి రమేష్‌, జోగి రోహిత్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌..

Jogi Ramesh: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ న ఏత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన నివాసానికి తక్షణ భద్రత కల్పించాలని…

Read More

రెండు గంటల్లో బాలుడి ఆచూకీ గుర్తించిన మియాపూర్ పోలీసులు 

– తప్పిపోయిన బాలుడిని రెండు గంటల్లో తల్లిదండ్రులకు చేర్చిన పోలీసులు నవతెలంగాణ – మియాపూర్ : తప్పిపోయిన రెండు గంటల్లోనే బాలుడి ఆచూకీ కనుగొని తల్లిదండ్రుల చెంతకు…

Read More

త్రిపుర‌లో భారీ స్థాయిలో గంజాయి సాగు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: త్రిపుర‌లో భారీ స్థాయిలో గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. రూ.75 కోట్లు విలువ చేసే గంజాయి మొక్కల‌ను మంట‌ల్లో త‌గ‌ల‌బెట్టారు. ఫిబ్ర‌వ‌రి 1న సెపాహిజల…

Read More

జనవరిలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది జనవరి నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. మొత్తం…

Read More

పార్లమెంట్‌ ఆవరణలో కేరళ ఎంపీల నిరసన..

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం…

Read More

పిలిస్తే సిట్‌ విచారణకు వెళ్తా: కవిత

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారించింది. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ‘‘సిట్ విచారణలో…

Read More