Sirimalli

My WordPress Blog

రెండు గంటల్లో బాలుడి ఆచూకీ గుర్తించిన మియాపూర్ పోలీసులు 

– తప్పిపోయిన బాలుడిని రెండు గంటల్లో తల్లిదండ్రులకు చేర్చిన పోలీసులు నవతెలంగాణ – మియాపూర్ : తప్పిపోయిన రెండు గంటల్లోనే బాలుడి ఆచూకీ కనుగొని తల్లిదండ్రుల చెంతకు…

Read More

త్రిపుర‌లో భారీ స్థాయిలో గంజాయి సాగు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: త్రిపుర‌లో భారీ స్థాయిలో గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. రూ.75 కోట్లు విలువ చేసే గంజాయి మొక్కల‌ను మంట‌ల్లో త‌గ‌ల‌బెట్టారు. ఫిబ్ర‌వ‌రి 1న సెపాహిజల…

Read More

జనవరిలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది జనవరి నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. మొత్తం…

Read More

పార్లమెంట్‌ ఆవరణలో కేరళ ఎంపీల నిరసన..

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం…

Read More

పిలిస్తే సిట్‌ విచారణకు వెళ్తా: కవిత

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారించింది. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ‘‘సిట్ విచారణలో…

Read More

కారులో వెళ్తుండగా ప్లయింగ్ క్లిస్ లు… ఆకతాయి అరెస్టు

లక్నో: కారులో వెళ్తుండగా ప్లయింగ్ క్లిస్ లు ఇచ్చిన ఆకతాయిలను అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……

Read More

చట్టాలను అందరూ గౌరవించాలి, సహకరించాలి: కవిత

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ సిఎం కెసిఆర్‌ను సిట్ విచారించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సిట్ విచారణలో ఏం జరిగిందో…

Read More

కొత్వాల్ చెరువులో పడిన బాలురు మృతదేహాలను వెలికితీత

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. కేసితండా వద్ద కొత్వాల్ చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ…

Read More

రోజురోజుకూ వైసిపి నిజస్వరూపం బయటపడుతోంది: చంద్రబాబు

అమరావతి: ప్రజల సాధికారత, సేవే కేంద్రంగా తమ పాలన ఉందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసిపి పాలనలో అరాచకత్వం, చట్టాల ఉల్లంఘనలు మైలురాయిగా నిలిచాయని…

Read More

తల్లిదండ్రులు, సోదరిని చంపి… ఇంట్లోనే పాతి పెట్టిన కుమారుడు

బెంగళూరు: కుమారుడు కన్నతల్లిదండ్రులు, చెల్లిని చంపి అనంతరం వారి మృతదేహాలను ఇంట్లోనే పాతి పెట్టారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయనగర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన…

Read More