Sirimalli

My WordPress Blog

Boyalapalli Rekha | గణతంత్ర దినోత్సవంలో ప్రతిపక్ష నేతకు అవమానం.. ఆనవాయితీకి తూట్లు పొడిచిన ప్రధాని..!

హైదరాబాద్, జనవరి 29 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుస సీటు కేటాయించే సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)…

Read More

Sarathi Portal | చిన్న ఎర్రర్ వచ్చినా.. మళ్లీ మొదట్నుంచి.. సారథి పోర్టల్‌తో వాహనదారుల పాట్లు..

Sarathi Portal | కేసీఆర్‌ ప్రభుత్వంలో ఒక్క క్లిక్‌ చేస్తే చాలు వాహన సేవలు అన్నీ మొబైల్‌ డిస్‌ప్లేపై దర్శనమిచ్చేవి. సుమారు 57 వాహన సేవలు ఆన్‌లైన్‌…

Read More

Property Tax | ఇంటికొచ్చి నోటీసులిస్తాం.. భారీ జరిమానాలు విధిస్తాం.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

Property Tax | మీ ఇంటికి, వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తిపన్నును సక్రమంగానే చెల్లిస్తున్నారా? అనుమతి తీసుకున్న దాని కంటే అదనంగా ఏమైనా గదులు నిర్మించారా? అయితే…

Read More

రాష్ర్టాన్ని దివాలా తీయిస్తున్న కాంగ్రెస్‌

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్‌ సర్కార్‌ దివాలా రాష్ట్రంగా మారుస్తోందని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. ఎల్లంపేట మున్సిపల్‌ పరిధిలోని ఎల్లంపేట, లింగాపూర్‌…

Read More

బల్దియా.. రుణాల వేట

కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ) పథకం అమలుకు అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇంతకాలం ఈ పథకానికి ప్రభుత్వం సహకరిస్తుందని భావించిన అధికారులకు సొంత నిధులను సమకూర్చుకుని…

Read More

ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

అర్ధరాత్రి అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు జాతీయరహదారిపై అదుపుతప్పి ఫ్లైఓవర్‌ పిల్లర్‌ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు ఇంజినీ రింగ్‌ విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి…

Read More

Hyderabad | కరెంట్‌కు పగటి సెగ.. జనవరి నుంచే పెరుగుతున్న వాడకం

Hyderabad | సాధారణంగా చలికాలంలో విద్యుత్‌ వినియోగం తగ్గుతుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్‌లో చలి ఎక్కువగానే ఉన్నా మధ్యాహ్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ వినియోగం…

Read More

ప్రజలందరిపై తల్లుల దీవెన ఉండాలి

మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండా లని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూ టీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ఆకాంక్షిం చారు. ఈ…

Read More

కంటోన్మెంట్‌ విలీనానికి లక్ష సంతకాలు.. తొలి సంతకం చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డును బల్దియాలో విలీన అంశాన్నీ రాజకీయ డ్రామాగా మార్చి ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ మండిపడ్డారు. ‘విలీన అంశం…

Read More